ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, ప్రభుత్వ సిటీ కాలేజీలోని ఆజామ్ హాల్లో ‘సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం 2025’ ప్రదానోత్సవ సభ జరుగనున్నది. ఈ పురస్కారాన్ని డాక్టర్ నలిమెల భ�
వందేండ్ల చరిత్ర గల ప్ర భుత్వ సిటీ కాలేజీ అరుదైన ఘనతను దక్కించుకుంది. దేశంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అత్యధిక గ్రేడ్ పొందిన కాలేజీగా రికార్డు సృష్టించింది. న్యాక్ బెంగళూరు విడుదల చేసిన ఫలితాల్లో 3.67 స�