దేశంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, మాది చేతల ప్రభుత్వమని బీజేపీది మాటల ప్రభుత్వమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హ�
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని చిల్డ్రన్ పార్కు సమీపంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.