MLA Padmarao Goud | జంట నగరాల్లో బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు.
ఆదాయ సముపార్జనే లక్ష్యంగా హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 600 ఎకరాల భూమి, 300 దుకాణాలను విక్రయించాలని నిర్ణయించింది. మంత్రి ఆదేశాలతో దీనికి సంబంధిం�
Minister Talasani | సికింద్రాబాద్ మహాంకాళీ బోనాల జాతరకు ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) వెల్లడించారు.
Minister Talasani | కరోనా కారణంగా మూడు సంవత్సరాల పాటు నిలిపివేసిన ఉచిత చేప ప్రసాదం పంపిణీ జూన్ 9న తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్�