రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి అసైన్డ్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 17 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రంగారెడ్డి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ హ
ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు చెలరేగిపోతున్నారు. రెవెన్యూశాఖ అధికారుల అండతో నిన్న వరకు రెచ్చిపోయిన వీరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ కూడా బాసటగా నిలుస్తుండటంతో స్వైర విహారం చేస్తున్నారు.