తమకు కేటాయించిన భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల అక్రమ చొరబాట్లు, రహదారుల నిర్మాణ పనులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. వందలాది మంది ఉద్యోగులు శనివారం గోపన్పల్లికి తరలివచ్చి ఆందోళన ఉధృతం చేశా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి అసైన్డ్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 17 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రంగారెడ్డి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ హ
ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు చెలరేగిపోతున్నారు. రెవెన్యూశాఖ అధికారుల అండతో నిన్న వరకు రెచ్చిపోయిన వీరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ కూడా బాసటగా నిలుస్తుండటంతో స్వైర విహారం చేస్తున్నారు.