మురుగునీటి కాలువ కోసం తవ్వుతుండగా, రూ.90 కోట్ల విలువైన బంగారు నిధి బయటపడ్డ ఘటన బెల్జియంలో జరిగింది. దేశ రాజధాని బ్రస్సెల్స్కు 18 మైళ్ల ఉత్తరాన ఉన్న డెండర్మొండోలో మురుగునీటి కాలువ పైపు వేసేందుకు కార్మికుల�
Ancient tomb | దక్షిణ అమెరికాలోని పనామా సిటీలో పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడ్డాయి. దాంతో శాస్త్రవేత్తలే షాక్