భారతీయ కుటుంబాల వద్ద 20వేల టన్నుల బంగారం ఉందని అంచనా. ఇదంతా వృథాగా ఇండ్లలోనే ఉంటున్నదని, దాన్ని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాలని మోదీ సర్కార్ ఎప్పట్నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
బంగారం నగదీకరణ పథకాన్ని (జీఎంఎస్) కేంద్ర ప్రభుత్వం ఆపేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రస్తు
90వ దశకం మొదట్లో మన దేశం విదేశీ చెల్లింపుల అసమతులనానికి గురైంది. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలంటే, అంతవరకున్న ఆర్థిక నమూనాను సమూలంగా మార్చాలని ప్రభుత్వం తలచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్థికరంగాన
గోల్డ్ మానిటైజేషన్ స్కీంరువాలో నిరుపయోగంగా పడివున్న ఆభరణాలను రిజర్వ్ బ్యాంకు దగ్గర డిపాజిట్ చేస్తే ఏటా రెండున్నర శాతం వడ్డీ ఇచ్చేలా రూపొందించినదే గోల్డ్ మానిటైజేషన్ స్కీం (పసిడి నగదీకరణ పథకం). ఈ �