Sabarimala idols | కేరళలోని శబరిమల ఆలయం (Sabarimala temple)లో గల ద్వారపాలక విగ్రహాలపై (Dwarapalaka idols) బంగారు పూత పూసిన రాగి పలకలను మరమ్మతుల కోసం పంపించిన వ్యవహారం తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.
Kedarnath: ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్నాథ్లో గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం అదృశ్యమైనట్�