Hyderabad | నగరంలోని టప్పాచబుత్ర పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో 15 తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దొంగలు అపహరించారు. ఆ ఇంటి యజమాని
హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆరు తుల