నిత్యం పేదప్రజలకు అందుబాటులో ఉంటూ వందలాది మంది రోగులకు వైద్యసేవలందించే ఏరియా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే అధిక భారం పడుతున్నది. మరోవైపు సిబ్బంది �
గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించిన సీఎస్ | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించారు. వార్డులు పరిశీలించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని �