గుజరాత్లోని గోద్రా-2002 రైలు దహనం కేసులో 8 మంది నిందితులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురి బెయిల్ను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది ఇప్ప
గుజరాత్ గోద్రా అల్లర్ల సందర్భంగా తీసిన ఈ ఫోటో (మొదటిది) చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అతడిని హిందువుల రక్షకుడిగా మీడియా చూపించింది. అతని పేరు అశోక్ పర్మార్. గుజరాత్ అల్లర్ల పోస్టర్ బాయ్గా