భద్రాచలం వద్ద మూడ్రోజులపాటు ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉగ్ర గోదావరి క్రమంగా శాంతిస్తోంది. వరద ప్రభావంతో ఏపీలోని విజయవాడ- ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం వద్ద పూ�
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 50 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు 52.30 అడుగుల వద్ద వేగంగా ప్రవహిస్తూ మూడో ప్రమాద హెచ్చరిక అయిన 53 అడుగులక�