‘సినిమా అంటే ఇష్టం. అందుకే నిర్మాణరంగంలోకి వచ్చాను. మంచి కథకోసం చూస్తుంటే దర్శకుడు సుభాష్చంద్ర ఈ కథ చెప్పారు. యూనివర్సల్గా అందరికీ కనెక్టయ్యే ఎమోషన్స్ ఈ కథలో ఉన్నాయి. అందుకే ఈ కథతో నిర్మాతనయ్యాను’ అన�
‘మేం ఫేమస్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు యువహీరో సుమంత్ ప్రభాస్. ఆయన తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అభినవ్ రావు నిర్మాత. నిధి ప్రదీప్ కథానాయికగా నటిస
యువనటుడు సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. జగపతిబాబు కీలక భూమిక పోషిస్తున్నారు. సుభాస్ చంద్ర దర్శకుడు. అభినవ్రావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది.