దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారు రికార్డు స్థాయికి చేరుకున్నారు. ఆదివారం ఒకేరోజు ఏకంగా 5 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. పండుగ, పెండ్లిళ్ల సీజన్కావడంతో ప్రయాణాలు చేసేవారు అధికంగా
ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్టనర్స్..జీఎమ్మార్ ఎయిర్పోర్ట్లో తన వాటాను 5.17 శాతానికి పెంచుకున్నది. రూ.433 కోట్లతో 0.43 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది.