గిరి రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ‘గిరి వికాసం’పై ప్రస్తుత ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇది వరకు మంజూరు చేసిన యూనిట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో గిరి వికాసం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి అర్హులందరికీ ఫలాలు అందించే విధంగా జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు.