ఉపాధ్యాయుల పదోన్నతుల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇందుకు కారణం జీహెచ్ఎం(గెజిటెడ్ హెడ్మాస్టర్) పోస్టులను మల్టీ జోనల్ పోస్టుగా మార్చడమే. స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పద�
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. బదిలీల కోసం జిల్లా వ్యాప్తంగా 4,722 దరఖాస్తులు విద్యాశాఖకు అందాయి. ఇందులో గతంలో 4,194 మంది దరఖాస్తు చేసుకోగా.. 316 మంది కొత్తగా దరఖాస్తు చేసుక