జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. సెకండ్ జనరేషన్ మధ్యస్థాయి లగ్జరీ ఎస్యూవీ మాడల్ న్యూ జీఎల్సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
బ్రస్సెల్స్, జూలై 8: జర్మనీ ఆటో దిగ్గజ సంస్థలు దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్వాగన్, ఆడీ, పోర్షేలపై గురువారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఏకంగా దాదాపు రూ.7,500 కోట్ల జరిమానా వేసింది. పర్యావరణానికి ముప్పు తెచ్చేలా