కొన్ని క్షీరదాలు ఎగిరే అనుకూలనాలను, మరికొన్ని నీటిలో నివసించే విధంగా అనుకూలనం చెంది ఉంటాయి. క్షీరదాల్లో క్షీర గ్రంథులు అనేవి స్వేద గ్రంథుల రూపాంతరం....
భూమిపై వర్షం సంభవించినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకిపోతే, మరికొంత నీరు వాతావరణంలోకి ఆవిరైపోతుంది. మిగిలిన నీరు మొదటగా చిన్న చిన్న పిల్ల కాలువల రూపంలో ప్రారంభమై...
మొక్కల్లో ఏ-విటమిన్ బీటా-కెరోటిన్ రూపంలో ఉండి కాలేయంలో ఏ-విటమిన్గా మారుతుంది. ఈ బీటా-కెరోటిన్నే ప్రోవిటమిన్-ఏ అని కూడా పిలుస్తారు. క్యారట్ ఆరెంజ్ రంగులో ఉండటానికి కారణం...
నది మధ్యభాగం అయిన ఈ దశలో వాలు తక్కువగా ఉండి ప్రవాహ వేగం కూడా తక్కువగా ఉంటుంది. ఈ దశలో ఉపనదుల సంఖ్య పెరగడంతో నదీపరీవాహక ప్రాంతం పెరిగి నదిలో నీటి పరిమాణం కూడా....
B3 విటమిన్ -గోల్డ్బర్గర్ అనే శాస్త్రవేత్త ఈ విటమిన్ను గుర్తించాడు. దీని రసాయన నామం- నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. దీన్ని సాధారణంగా యాంటీ పెల్లాగ్రా విటమిన్, గోల్డ్బర్గర్ కారకం అంటారు. -ఇది పిండిపదార్థ�
మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధులమని చెప్పుకున్న కొందరు నాయకులు రెండు విధాలుగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణకు...
-1897లో పబ్లిక్ వర్స్ డిపార్ట్మెంట్ నుంచి శాశ్వతంగా నీటి పారుదల శాఖను వేరుచేసింది ప్రభుత్వం. త్వరితగతిన చెరువుల పునరుద్ధరణ జరగడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలో ఒక ఇరిగేషన్ ఇంజినీర్ను, అతని క�
అత్యంత అధునాతన, పారిశ్రామికీకరణ చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాల కూటమి. తొలి నాళ్లలో ఆర్థిక రాజకీయ అంశాలపై మాత్రమే చర్చ జరిగేది. కాలక్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనేక అంతర్జాతీయ అంశా�
కేంద్ర ప్రభుత్వం నీలం సంజీవరెడ్డి పలుకుబడి ముందు తలవంచింది. ఆయన ఒత్తిళ్లకు లొంగి 1963, మార్చి 23న నాలుగో వంతుకు కుదించిన చిన్న సైజు పోచంపాడు ప్రాజెక్టుకు అనుమతిని...
తెలంగాణలో హుస్సేన్సాగర్ సరస్సు ఆలేరు నదిపై ఉంది. ఇందులో కృత్రిమ జిబ్రాల్టర్ రాక్ దీవిగల బుద్ధ విగ్రహం ఉంది. వీటితోపాటు రాష్ట్రంలో పాకాల, రామప్ప, లక్నవరం, కేసముద్రం, మీర్ ఆలం ట్యాంక్, దుర్గంచెరువు....