జనాభాలో భారతదేశం ఇప్పటికే చైనాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది.
మొత్తం 31 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో లింగ నిష్పత్తి రాష్ట సగటు (988) కంటే ఎక్కువగా ఉన్నది. 11 జిల్లాల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న జిల్లా నిర్మల్...
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశంలో ఆడపిల్లలపై వివక్ష క్రమంగా తగ్గుతున్నది. స్త్రీ, పురుషుల లింగ నిష్పత్తి మెరుగుపడింది. దేశవ్యాప్తంగా పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నది. ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(�