అక్షయ పాత్ర ఫౌండేషన్కు జెమిని ఎడిబుల్స్ సంస్థ విరాళం అందజేసింది. మూడు ఎలక్ట్రిక్ వాహనాలను అందజేయడమేకాకుండా నార్సింగిలోని కేంద్రీకృత వంటశాలను ఆధునీకరిస్తామని తెలిపింది.
ఫ్రీడమ్ పేరు తో వంటనూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడిబుల్ సరికొత్త జార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. బహుళ వినియోగానికి సంబంధించి 10 లీటర్ల రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ను ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్�
ఫ్రీడం బ్రాండ్తో వంట నూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్)... రాష్ట్రంలో రిఫైనరీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్కు సమీపంలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు