భారత్-యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)తో రాష్ట్రం గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.
జీఎఫ్ లైఫ్ టెక్ కొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ప్రారంభంతో తెలంగాణ.. ప్రపంచ స్థాయి సాంకేతిక, నూతన పరిశోధనల గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ) అడ్డాగా భారత్ మారిపోతున్నది. అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు ఇక్కడే జీసీసీలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని బిజినెస్ కన్సల్టెంగ్ కంపెనీ ఏఎన్ఎస్ఆర్ సర్