గ్యాస్ సిలిండర్ల దిగుమతి సరిగా లేకపోవడంతో కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే సంక్షోభం మరింత పెరుగుతుందనే ఆలోచనతో �
రాష్ట్ర వ్యాప్తంగా 21,992 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ న�
గృహ వినియోగం గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తామని ఎన్నికల హామీల్లో ఊదరకొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత లేకుండానే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 27న ఆదరా బాదరాగా ప్రారంభించినా పథకం విధివిధానాల