సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి ఏర్పాటైన ములుగు ఉద్యానవన వర్సిటీ అచిరకాలంలోనే దేశంలో గొప్ప విద్యాసంస్థగా పేరుగాంచింది. పంటల ప్రయోగాలకు కేంద్రంగా మారింది. ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ ఉద
ఆ బడిలోని బాలికలు అక్షర సేద్యంతో పాటు వ్యవసాయం చేస్తున్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో కలిగే ఎన్నో అనర్థాలపై బడిలో టీచర్ చెప్పిన పాఠాన్ని ఒంట పట్టించుకున్న ఆ బాలికలు, తమ విద్యాలయాన్నే వ్యవస