గ్రామ ప్రజల దహాదిని తీర్చడానికి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ అన్నారు. సోమవారం గ్రామంలో ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డ
తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన నల్లు నర్సింహారెడ్డి అమృతదేవి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డి, ఉమా జ్యోతి దంపతులు రూ.2.20.000 విలువ గల వాటర్ ప్లాంట