గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు. గురువారం మంథని (Manthani) గంగపుత్ర సంఘం అధ�
మత్స్యకార కులాలైన గంగపుత్ర, ముదిరాజ్ల మధ్య నెలకొన్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఈ రెండు కులాల ప్రతినిధులతో సమావేశాన్ని మత్స్యశాఖ నిర్వహ