గాంధీ జయంతి సందర్భంగా నేడు ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన మద్యం విక్రయాలు జర�
నేడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి. గాంధీ తాత వయసు నేటికి 154 ఏండ్లు. ఒక మతోన్మాది తూటాలకు నేలకొరిగింది 75 ఏండ్ల క్రితం. ఆ సందర్భంగా ‘భావితరాల వారు ఇటువంటి మనిషి ఒకరు ఈ భూమి మీద నడిచారని నమ్మటం కష్టం’ అని విశ్వవి�