గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం సాయంత్రం ముగిసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ (బొక్కలగుట్ట పంచాయతీ సమీపంలోని) శివారు పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన మైసమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఉమ్మడి జి
దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది.