లారీని బస్సు(RTC bus) ఢీకొట్టడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ సంఘటన సిద్దిపేట(Siddipeta) జిల్లా గజ్వేల్ ప్రజ్ఙాపూర్ వద్ద గల ఔటర్ రింగ్ రోడ్పై జరిగింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ను లక్ష మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ సీఎంగా రాష్ర్టానికి అందిస్తామని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన�