LIC Dividend | కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వరంగ సంస్థల నుంచి భారీగా డివిడెండ్లు అందుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) రూ.12,207 కోట్ల డివిడెండ్ (Dividend) ను కేంద్రానికి అందించింది.
గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) 8.25 శాతం వడ్డీరేటును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వడ్డీ మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని తాజాగా ఫ