రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామంలో మరో 300 ఎకరాల పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, తహసీల్దార్,
దని మండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.