స్వరాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు డిజిటల్ క్లాసులను పెట్టింది. మనఊరు-మన బడ�
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి.ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�