Aadhar Update | పదేండ్ల క్రితం ఆధార్ నమోదు చేసుకున్న వారు తమ వివరాలను ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) జూన్ 14 వరకూ గడువు పొడిగించింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ (Aadhaar) వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది.