దోమ : భూమి రిజిస్ట్రేషన్కు తాసిల్దార్ అడ్డుపడుతున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి �
కొడంగల్ : కుటంబ గొడవలో క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చిట్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్లపల్లి గ్రామానికి చ�