బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ జీ నగేశ్ పేర్కొన్నారు.
ఎన్నికల వేళ గ్రామాల్లోకి మోసగాళ్లు వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మండల కేంద్రంలోని విఠల్ రెడ్డి ఫంక్షన్ గార్డెన్లో మండల బీఆర్�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా ఆలయాన్ని ప్రారంభించడంతోపాటు విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.