భారత్కు చేరుతున్న విదేశీ సాయంన్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అంద�
విదేశాలు పంపిన వైద్యసామగ్రిపై పారదర్శకత కరువు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చాక అంతా రహస్యం వారంలో 300 టన్నుల వైద్య పరికరాల రాక కేంద్రం తమకు సామగ్రి పంపలేదన్న రాష్ర్టాలు కొంత సామగ్రి పక్కదారిపట్టినట్టు అనుమ
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య సుమారు నాలుగు లక్షలకు, రోజువారీ మరణాల సంఖ్య మూడు వేలకుపైగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆసుత్రుల