రుణమాఫీ విషయంలో రైతుల భారం తగ్గించే కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నం చేయడమే ఎక్కువగా కనిపిస్తోందని, వడపోతలపైనే ఎక్కువగా దృష్టి సారించిందనే విషయం స్పష్టమవుతోందని భద్రాద్రి కొత్తగూడెం బీఆర్
రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియను 15 రోజులుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు నిర్వహిస్తున్నారు.