Kasi Vishwanath | మహా శివరాత్రి (Maha Shiv Ratri) పర్వదినం సందర్భంగా బుధవారం దేశంలోని శైవ క్షేత్రాలన్నీ (Lord Shiva temples) ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.
Mahakumbh | మౌని అమావాస్య పుణ్య తిథిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పెద్ద సంఖ్యలో సాధువులు, యోగులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా వారిపై హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి పూల వర్ష