విశాఖలో సోమవారం ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ జరుగనున్నది. ఈ రివ్యూకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా విశాఖలో విశేష ఏర్పాట్లు చేశారు. పటిష్ఠ బందోబస్తును ముమ్మరం చేశారు. రె�
ఈ నెల 21 న విశాఖపట్నం వద్ద సముద్రంలో భారత నౌకాదళం సమీక్ష జరుగనున్నది. ఈ సమీక్షకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ రానున్నారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు...