డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం అయితే భారత్కు నష్టం. ఎందుకంటే మన దేశంలో ఎగుమతుల కంటే దిగుమతుల మొత్తం ఎక్కువ. అయితే ఈ విషయాన్ని విస్మరించిన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి విలువ క్షీ�
మన దేశంలో మధ్యతరగతి ప్రజానీకమే ఎక్కువ. ప్రతీ విషయంలో సర్దుకుపోయే వైఖరి.. అరకొర సదుపాయాలతో సహజీవనం.. కోరికల్ని చంపుకుంటూ ఆశల పల్లకిలో విహరించే మనస్తత్వం.. ఇవీ ఓ భారతీయ సగటు మధ్యతరగతి మనిషి గురించి చెప్పాలం�