కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సులతో కిరాయిలు లేక అప్పులబాధతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గురువారం చోటుచేసుకున్నది.
Family Suicide: పంచకులలో జరిగిన విషాద ఘటన తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది సూసైడ్ చేసుకున్నారు. కారులో వాళ్లంతా ప్రాణాలు విడిచారు. అయితే ఆ కుటుంబంపై 20 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.