జిల్లాలో నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రోడ్డు పక్కన ఏ చిన్న హోటల్కు వెళ్లినా బాటిల్ నీళ్లిచ్చి రూ. 5 అడిగి మరీ వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సలు పొందుతున్న రోగులు, రోగి సహాయకుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల వెంట ఉండడానికి వచ్చే వారికి తాగునీటిని అందించాలనే