నిత్యం పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారులు, ఇంటలిజెన్స్ అధికారులు సైతం పర్యటించే ప్రదేశంలో యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా కొనసాగుతుంది అంటే ఒకింతా ఆశ్చర్యం కల్గ�
ఇసుక కొరత మెదక్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం క్యూబిక్ మీటర్కు రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయితే, మెదక్ జిల్లాలో రీచ్లు, క్వారీలు లేకపోవడంతో నిర్మాణాలకు కావాల్సిన ఇసుక లభ