ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు పరాభవాల పరంపర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో మొదలైన రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో 3-4 (1-1)తో స్పెయిన్ చేతిలో ఓడింది.
త్వరలో రూర్కెలా వేదికగా మొదలుకానున్న ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్కు గాను ప్రకటించిన 33 మంది సభ్యుల భారత హాకీ జట్టులో స్టార్ మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచే�