family ate biryani, watermelon.. dies | ఒక కుటుంబం తమ బంధువులను ఇంటికి పిలిచి బిర్యానీతో విందు ఆరగించారు. ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారు. ఆ రాత్రివేళ తీవ్ర అస్వస్థతకు గురైన ఆ కుటుంబంలోని నలుగురు ఆసుపత్రి పాలై మరణించారు.
తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవరణలో కులస్తులందరూ కలిసి ఆనందంగా