రేషన్ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా రాష్ర్టాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, ఈ నెలాఖరు నాటికి లబ్ధ
కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) భారీ ఖర్చుతో నిర్మించనున్న 12 గోదాముల్లో ఒక్కటీ దక్షిణాది రాష్ర్టాలవి ల�