కరీంనగర్కు మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే వంతెన పూర్తికాగా, అప్రోచ్ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన
రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతమైంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధిక�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని సింగారం గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. మూడేండ్లలో అభివృద్ధిలో దూసుకుపోతూ సరికొత్త హంగులు సంతరించుకున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో �