కురుక్షేత్ర, ఏప్రిల్ 6: హర్యానాలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులు మంగళవారం బీజేపీ ఎంపీ నాయబ్ సింగ్ సైనీని ఘెరావ్ చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. తొలుత రైతులు జన్నాయ
మంత్రులు | ఏ ఒక్క రైతు తాను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊరూరా పెట్టి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నార�
ధాన్యం కొనుగోలు | కొవిడ్ నేపథ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
మళ్లీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. మొత్తం ప్రభుత్వమే కొంటుంది కరోనాతో అన్నదాతలు ఇబ్బంది పడొద్దు 1.38 లక్షల టన్నుల దిగుబడి అంచనా తెలంగాణవ్యాప్తంగా 6,408 కేంద్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మన పత్తికి అ�
పంజాబ్లో రైతుల దాడిచండీగఢ్, మార్చి 27: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు పంజాబ్లోని ముక్తసర్ జిల్లా మలోట్లో ఓ బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదారు. ఆయన దుస్తులను చించేశారు. శనివారం మీ�
రైతుల్లో ధైర్యం, ఆత్మ విశ్వాసం నింపినం నాడు 20 లక్షల ఎకరాలు పండితే గొప్ప ఈ యాసంగిలో 62 లక్షల ఎకరాలపైనే ఇది కాదా అభివృద్ధి? ఇది కాదా సక్సెస్? అతిత్వరలో పెన్షన్ అర్హత వయస్సు తగ్గింపు తాగునీటి సమస్యకు భరతవాక్�
శామీర్పేట : జాయింట్ సర్వేకు రైతులంతా సహకరించాలని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్ కోరారు. మూడు చింతల్పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామ సర్వే, నక్ష ఏర్పాటు విషయంపై మంగళవారం గ్రామ రైతులు, ప
విక్రయానికి సిద్ధంగా ఉన్న 400 కేజీలురాచకొండ పోలీసులు దాడి.. అరెస్ట్రూ.20లక్షల విలువ చేసే పంట స్వాధీనంకందుకూరు : తెలిసినవారి మాటలు నమ్మి.. భారీగా డబ్బు సంపాదించవచ్చునని అత్యాశకు పోయి నిషేధిత పంటను సాగుచేసిన
హైదరాబాద్: పసుపు బోర్డుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన వ
కేంద్రానికి మేఘాలయ గవర్నర్ విజ్ఞప్తి బాఘ్పట్ (యూపీ): నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని నిరసనోద్యమం చేస్తున్న అన్నదాతల పట్ల వైఖరి మార్చుకోవాలని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వాన
రైతుల నుంచి నేరుగా సేకరణ 13 జిల్లాల్లో 2 వేల టన్నులు లక్ష్యం ఢిల్లీ సహా వివిధ రాష్ర్టాలకు పంపిణీ విదేశాలకు ఎగుమతి అవకాశాలు పరిశీలన హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మామిడి రైతుకు సెర్ప్ అండగా నిలుస