కేంద్రానికి మారెడ్డి లేఖహైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థి తులకు అనుగుణంగా గన్నీ సంచుల సేకరణ ధరను పెంచాలని కోరు తూ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి కేంద్ర పౌరసర�
వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు �
నారాయణపేట : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాగనూర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. �
ప్రభుత్వ సబ్సిడీతో నిర్మాణం వినియోగంలోకి వస్తున్న కల్లాలు ఆసక్తిచూపుతున్న మిగతా రైతులు సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు ప్రభుత్వానికి గోదాములు ఎంత అవసరమో.. క
పరిహారం అందేలా చూస్తా | అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
లింగంపేట – జగిత్యాల నుంచి 20 వ్యాగన్లతో కిసాన్ రైలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): లింగంపేట- జగిత్యాల రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధానికి మామిడి పండ్లతో తొలి కిసాన్ రైలు మంగళవారం బయల�
మహబూబాబాద్: సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలంటూ శ్రీ ప్లవనామ ఉగాది శుభ�
సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు | తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (ప్లవ నామ సంవత్సరం) సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మీరు మార్కెట్లో కానీ.. వెజ్ టబుల్ మాల్స్ లో గానీ టమోటాలు కొంటున్నారా ? కేజీ 10-30 రూపాయల వరకు ఉంటోంది కదా. కానీ కోయంబత్తూరులో మాత్రం కేజీ 3 రూపాయలే . ఇది కష్టించి పండించిన రైతు ఆవేదన. లక్ష రూపాయల పెట్టుబడి పెడ�
రైతు వేదిక| రైతు వేదికలు అన్నదాతలకు సమాచార వేదికలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ�
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,