కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగవేతలు, కోతలు సర్వసాధారణమమైపోయాయి. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. పెట్టుబడి సాయం దాగుడుమూతలు ఓ పక్కన, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం మరోపక్కన.. రైతును ముప్పుత
Farmers promises | గత ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది.