Farmer Unions: రైతు సంఘాలతో సమావేశాలు పాజిటివ్గా ముగిసినట్లు కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరోసారి రైతు సంఘాలతో భేటీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించా
ఆప్తో పొత్తుకు అవకాశం! లూధియానా, డిసెంబర్ 24: వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘాలు కీలక ప్రభావం చూపనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద నూతన వ�