అర్హులమైన తమకు రుణమాఫీ కాలేదని, కనికరించి రుణాలు మాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల రైతులు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం పలువురు రైతులు కలెక్టరేట్కు వచ్చి
సీఎం కేసీఆర్ మాటంటే.. మాటే. రుణమాఫీపై మాట ఇచ్చారు.. పది రోజులు తిరగకముందే చేసి చూపించారు. రైతుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికి తీపికబురు అందించారు.